జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- May 21, 2024
మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ జోర్డాన్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మే 22 నుండి జోర్డాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, రెండు దేశాలకు కావలసిన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని తెలిపింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్, జోర్డానియన్ చక్రవర్తి ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, పరిణామాలపై కూడా అభిప్రాయాలను పంచుకోనున్నారు. అరబ్ జాయింట్ యాక్షన్కు సంబంధించిన అంశాలపై సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో సుల్తాన్తో పాటు, రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హెచ్హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్, సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, మంత్రి సయ్యద్ బిలారబ్ బిన్ హైతామ్ అల్ సయీద్తో కూడిన ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందం కూడా వెళుతుంది.
తాజా వార్తలు
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!