సరికొత్త ఫీచర్ తేనున్న ఫేస్బుక్
- June 09, 2016యూజర్ల సౌలభ్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తోంది ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్. తాజాగా.. యూజర్ పోస్టుల కోసం సరికొత్త ఫీచర్ను రూపొందిస్తోంది. ట్విట్టర్ తరహాలో న్యూస్ఫీడ్లో మాత్రమే పోస్టులు కన్పించేలా ఓ కొత్త ఆప్షన్ను తీసుకురానుంది.
సాధారణంగా యూజర్ చేసే పోస్టులు న్యూస్ఫీడ్తో పాటు.. వ్యక్తిగత టైమ్లైన్లోనూ కన్పిస్తాయి. ఒకవేళ టైమ్లైన్లో నుంచి తీసేయాలంటే ప్రత్యేకంగా దాన్ని హైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త 'హైడ్ ఫ్రమ్ టైమ్లైన్' అనే ఫీచర్ ద్వారా షేర్ చేసిన పోస్టులు కేవలం న్యూస్ఫీడ్లో మాత్రమే కన్పిస్తాయట.
ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







