దుబాయ్ విజిట్ వీసా.. Dh3,000 నగదు, రిటర్న్ టిక్కెట్లు క్యారీ..!
- May 24, 2024
దుబాయ్: దుబాయ్ విజిట్ వీసాలపై ఎమిరేట్కు వచ్చే ముందు ప్రయాణికులు 3,000 దిర్హామ్ నగదు, చెల్లుబాటు అయ్యే రిటర్న్ టికెట్ మరియు వసతికి సంబంధించిన రుజువులను తీసుకెళ్లాలని టూరిజం ఏజెన్సీలు తెలిపాయి. అధికారులు ఖచ్చితమైన ప్రవేశ మార్గదర్శకాలను అనుసరిస్తున్నారని నిపుణులు వెల్లడించారు. సరైన డాక్యుమెంట్లను క్యారీ చేయని ప్రయాణికులు కొందరు ప్రయాణీకులు ఇండియన్ విమానాశ్రయాలలో నిలిపివేయగా, మరికొందరిని విమానాలు ఎక్కడానికి నిరాకరించారు. ఇంకోందరు దుబాయ్లోని విమానాశ్రయాలకు చేరుకోగానే అధికారులు అడ్డుకున్నారని తాహిరా టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఫిరోజ్ మలియక్కల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..