జూన్ 2 - 8 మధ్య 2 లక్షల 55 వేల 202 మంది బహ్రెయిన్ లో ప్రవేశించారు
- June 09, 2016
మనామా : జాతీయత,పాస్ పోర్ట్ & నివాస వ్యవహారాలు ( NPRA ) 255,202 మంది జూన్ 2-8 మధ్య కాలంలో బహ్రెయిన్ రాజ్యంలో ప్రవేశించారని గురువారం తెలిపింది.జాతీయత,పాస్ పోర్ట్ & నివాస వ్యవహారాలు ( NPRA ) యొక్క వారాంతపు గణాంకాల ప్రకారం,ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ( జి సి సి ) దేశాల నుంచి 207.045 మంది కింగ్ ఫాహ్డ్ కాజ్ వే , వచ్చారు. 47.886 మంది బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా మరియు 271 పోర్టుల ద్వారా ద్వారా సౌదీ అరేబియా వచ్చారు.25 కిలోమీటర్ల పొడవైన కింగ్ ఫాహ్డ్ కాజ్ వే , బహరేన్ మరియు సౌదీ అరేబియా మధ్య భూగోళ సంధానం ,అరబ్ ప్రపంచంలో అత్యంత రద్దీగల ట్రాఫిక్ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది , దీనిని నవంబర్ 26, 1986 న ప్రారంభించారు. నాటి నుండి లక్షలాది ప్రయాణికులు మరియు వాహనాలు ఉపయోగించుకొంతున్నాయి. వాడుతున్నారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







