జూన్ 2 - 8 మధ్య 2 లక్షల 55 వేల 202 మంది బహ్రెయిన్ లో ప్రవేశించారు
- June 09, 2016
మనామా : జాతీయత,పాస్ పోర్ట్ & నివాస వ్యవహారాలు ( NPRA ) 255,202 మంది జూన్ 2-8 మధ్య కాలంలో బహ్రెయిన్ రాజ్యంలో ప్రవేశించారని గురువారం తెలిపింది.జాతీయత,పాస్ పోర్ట్ & నివాస వ్యవహారాలు ( NPRA ) యొక్క వారాంతపు గణాంకాల ప్రకారం,ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ( జి సి సి ) దేశాల నుంచి 207.045 మంది కింగ్ ఫాహ్డ్ కాజ్ వే , వచ్చారు. 47.886 మంది బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా మరియు 271 పోర్టుల ద్వారా ద్వారా సౌదీ అరేబియా వచ్చారు.25 కిలోమీటర్ల పొడవైన కింగ్ ఫాహ్డ్ కాజ్ వే , బహరేన్ మరియు సౌదీ అరేబియా మధ్య భూగోళ సంధానం ,అరబ్ ప్రపంచంలో అత్యంత రద్దీగల ట్రాఫిక్ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది , దీనిని నవంబర్ 26, 1986 న ప్రారంభించారు. నాటి నుండి లక్షలాది ప్రయాణికులు మరియు వాహనాలు ఉపయోగించుకొంతున్నాయి. వాడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









