జూన్ 2 - 8 మధ్య 2 లక్షల 55 వేల 202 మంది బహ్రెయిన్ లో ప్రవేశించారు
- June 09, 2016
మనామా : జాతీయత,పాస్ పోర్ట్ & నివాస వ్యవహారాలు ( NPRA ) 255,202 మంది జూన్ 2-8 మధ్య కాలంలో బహ్రెయిన్ రాజ్యంలో ప్రవేశించారని గురువారం తెలిపింది.జాతీయత,పాస్ పోర్ట్ & నివాస వ్యవహారాలు ( NPRA ) యొక్క వారాంతపు గణాంకాల ప్రకారం,ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ( జి సి సి ) దేశాల నుంచి 207.045 మంది కింగ్ ఫాహ్డ్ కాజ్ వే , వచ్చారు. 47.886 మంది బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా మరియు 271 పోర్టుల ద్వారా ద్వారా సౌదీ అరేబియా వచ్చారు.25 కిలోమీటర్ల పొడవైన కింగ్ ఫాహ్డ్ కాజ్ వే , బహరేన్ మరియు సౌదీ అరేబియా మధ్య భూగోళ సంధానం ,అరబ్ ప్రపంచంలో అత్యంత రద్దీగల ట్రాఫిక్ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది , దీనిని నవంబర్ 26, 1986 న ప్రారంభించారు. నాటి నుండి లక్షలాది ప్రయాణికులు మరియు వాహనాలు ఉపయోగించుకొంతున్నాయి. వాడుతున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







