అబుదాబిలో ‘దేశీ పాక్ పంజాబ్ రెస్టారెంట్’ మూసివేత
- June 08, 2024
యూఏఈ: అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) ఆహార భద్రత మరియు పరిశుభ్రత ఉల్లంఘన కోసం ఎమిరేట్లోని “దేశీ పాక్ పంజాబ్ రెస్టారెంట్” ను మూసివేసింది. ఆహారం తయారీ ప్రాంతంలో అపరిశుభ్రత ఉన్నట్లు తనిఖీ బృందం గుర్తించిందని అధికార యంత్రాంగం తెలిపింది. అలాగే రెస్టారెంట్లో వెంటిలేషన్, సాధారణ శుభ్రత కూడా లేదని వెల్లడించింది.
అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ గత సంవత్సరం 103,000 తనిఖీలను నిర్వహించింది. అబుదాబి నగరంలో 63,690 సందర్శనలు, అల్ ఐన్ సిటీలో 29,583, అల్ ధాఫ్రా ప్రాంతంలో 9,998 తనిఖీలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!









