అబుదాబిలో ‘దేశీ పాక్ పంజాబ్ రెస్టారెంట్’ మూసివేత
- June 08, 2024
యూఏఈ: అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) ఆహార భద్రత మరియు పరిశుభ్రత ఉల్లంఘన కోసం ఎమిరేట్లోని “దేశీ పాక్ పంజాబ్ రెస్టారెంట్” ను మూసివేసింది. ఆహారం తయారీ ప్రాంతంలో అపరిశుభ్రత ఉన్నట్లు తనిఖీ బృందం గుర్తించిందని అధికార యంత్రాంగం తెలిపింది. అలాగే రెస్టారెంట్లో వెంటిలేషన్, సాధారణ శుభ్రత కూడా లేదని వెల్లడించింది.
అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ గత సంవత్సరం 103,000 తనిఖీలను నిర్వహించింది. అబుదాబి నగరంలో 63,690 సందర్శనలు, అల్ ఐన్ సిటీలో 29,583, అల్ ధాఫ్రా ప్రాంతంలో 9,998 తనిఖీలు చేపట్టింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







