మ్యాంగో ఫెస్టివల్.. రికార్డు స్థాయిలో అమ్మకాలు..!
- July 02, 2024
దోహా: సూక్ వాకిఫ్ 'అల్ హంబా'లో ప్రారంభమైన పాకిస్థాన్ మ్యాంగో ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మొదటి నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో మామిడి అమ్మకాలు జరిగాయి. ఎగ్జిబిషన్లో ఇప్పటి వరకు మొత్తం 92,363 కిలోల మామిడి పండ్లు అమ్ముడుపోయినట్టు నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు 14,533 కిలోలు, రెండో రోజు 31,368 కిలోలు, 3వ రోజు 26,585 కిలోలు, 4వ రోజు: 19,877 కిలోలు సేల్ అయినట్లు తెలిపారు. జూలై 6 వరకు ఫెస్టివల్ కొనసాగుతుంది. ఇందులో సింధ్రి, చౌన్సా, సఫీద్ చౌన్సా, అన్వర్ రటూల్ మరియు దుసేరితో సహా అత్యుత్తమ మామిడి పళ్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









