మ్యాంగో ఫెస్టివల్.. రికార్డు స్థాయిలో అమ్మకాలు..!
- July 02, 2024
దోహా: సూక్ వాకిఫ్ 'అల్ హంబా'లో ప్రారంభమైన పాకిస్థాన్ మ్యాంగో ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మొదటి నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో మామిడి అమ్మకాలు జరిగాయి. ఎగ్జిబిషన్లో ఇప్పటి వరకు మొత్తం 92,363 కిలోల మామిడి పండ్లు అమ్ముడుపోయినట్టు నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు 14,533 కిలోలు, రెండో రోజు 31,368 కిలోలు, 3వ రోజు 26,585 కిలోలు, 4వ రోజు: 19,877 కిలోలు సేల్ అయినట్లు తెలిపారు. జూలై 6 వరకు ఫెస్టివల్ కొనసాగుతుంది. ఇందులో సింధ్రి, చౌన్సా, సఫీద్ చౌన్సా, అన్వర్ రటూల్ మరియు దుసేరితో సహా అత్యుత్తమ మామిడి పళ్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత









