మ్యాంగో ఫెస్టివల్.. రికార్డు స్థాయిలో అమ్మకాలు..!
- July 02, 2024
దోహా: సూక్ వాకిఫ్ 'అల్ హంబా'లో ప్రారంభమైన పాకిస్థాన్ మ్యాంగో ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మొదటి నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో మామిడి అమ్మకాలు జరిగాయి. ఎగ్జిబిషన్లో ఇప్పటి వరకు మొత్తం 92,363 కిలోల మామిడి పండ్లు అమ్ముడుపోయినట్టు నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు 14,533 కిలోలు, రెండో రోజు 31,368 కిలోలు, 3వ రోజు 26,585 కిలోలు, 4వ రోజు: 19,877 కిలోలు సేల్ అయినట్లు తెలిపారు. జూలై 6 వరకు ఫెస్టివల్ కొనసాగుతుంది. ఇందులో సింధ్రి, చౌన్సా, సఫీద్ చౌన్సా, అన్వర్ రటూల్ మరియు దుసేరితో సహా అత్యుత్తమ మామిడి పళ్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







