మ్యాంగో ఫెస్టివల్.. రికార్డు స్థాయిలో అమ్మకాలు..!
- July 02, 2024
దోహా: సూక్ వాకిఫ్ 'అల్ హంబా'లో ప్రారంభమైన పాకిస్థాన్ మ్యాంగో ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మొదటి నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో మామిడి అమ్మకాలు జరిగాయి. ఎగ్జిబిషన్లో ఇప్పటి వరకు మొత్తం 92,363 కిలోల మామిడి పండ్లు అమ్ముడుపోయినట్టు నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు 14,533 కిలోలు, రెండో రోజు 31,368 కిలోలు, 3వ రోజు 26,585 కిలోలు, 4వ రోజు: 19,877 కిలోలు సేల్ అయినట్లు తెలిపారు. జూలై 6 వరకు ఫెస్టివల్ కొనసాగుతుంది. ఇందులో సింధ్రి, చౌన్సా, సఫీద్ చౌన్సా, అన్వర్ రటూల్ మరియు దుసేరితో సహా అత్యుత్తమ మామిడి పళ్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







