బహ్రెయిన్ లో కుటుంబానికో కారు.. పాలసీపై జోరుగా చర్చ..!
- July 03, 2024
మనామా: బహ్రెయిన్ పెరుగుతున్న ట్రాఫిక్ సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. ఇది నివాసితులతోపాటు మౌలిక సదుపాయాలపై అధిక ప్రభావం చూపుతోంది. రోడ్లపై వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో ప్రతి కుటుంబానికి కేవలం ఒక కారుని పరిమితం చేసే పాలసీపై జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఒక్కో కుటుంబానికి ఒక కారు పాలసీ రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడంతోపాటు రోడ్లపై నెలకొన్న ట్రాఫిక్ సంక్షోభాన్ని సమర్ధవంతంగా తగ్గించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. "రోడ్డుపై తక్కువ కార్లు అంటే తక్కువ ఇంధన వినియోగం, తక్కువ ఉద్గారాలు మరియు మా పట్టణ ప్రణాళికపై ఒత్తిడి తగ్గుతుంది" అని నివాసి అబెల్ చెప్పారు. ఇది మరింత నివాసయోగ్యమైన మరియు పర్యావరణ అనుకూలమైన బహ్రెయిన్కు దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..