ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం
- August 04, 2024
హైదరాబాద్: ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం తెలుగులో జరగనుంది. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్లోని మారేడ్పల్లి, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, గచ్చిబౌలి, హిమాయత్నగర్లలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ప్రాచీన యోగశాస్త్రాల సారం అయిన ఇన్నర్ ఇంజనీరింగ్ మనిషి సంపూర్ణ శ్రేయస్సుకి బాటలు వేసి, ఆనందకరమైన జీవితానికి దోహదపడుతుందని నిర్వహకులు చెప్పారు.ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి గలవారు ఈషా వెబ్సైట్లో http://isha.co/ie-telugu లాగిన్ అయ్యి పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 040-41896666 నంబరును సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









