ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం
- August 04, 2024
హైదరాబాద్: ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం తెలుగులో జరగనుంది. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్లోని మారేడ్పల్లి, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, గచ్చిబౌలి, హిమాయత్నగర్లలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ప్రాచీన యోగశాస్త్రాల సారం అయిన ఇన్నర్ ఇంజనీరింగ్ మనిషి సంపూర్ణ శ్రేయస్సుకి బాటలు వేసి, ఆనందకరమైన జీవితానికి దోహదపడుతుందని నిర్వహకులు చెప్పారు.ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి గలవారు ఈషా వెబ్సైట్లో http://isha.co/ie-telugu లాగిన్ అయ్యి పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 040-41896666 నంబరును సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









