మచిలీపట్నం-తిరుపతి రైలు కు కసరత్తు: ఎంపీ బాలశౌరి
- August 07, 2024
అమరావతి: మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి మేరకు మచిలీపట్నం నుంచి తిరుపతికి వెళ్ళేందుకు రైలుని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన రైల్వే ఉన్నతాధికారులు. నేటి రాత్రి నుండే ఈ సదుపాయాన్ని పునరుద్దరించిన రైల్వే అధికారులు.
ఈ సౌకర్యాన్ని ఎంతమంది ప్రయాణీకులు వినియోగించుకుంటారో తెలుసుకోడానికి ఈరోజు మరియు 9వ తేదీన ఈ రైలుని నడపబోతున్నారు. దీనిని బట్టి తిరుపతి రైలు సర్వీస్ ని కొనసాగించనున్నారు. నూతన భోగీలతో ఇప్పటికే మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకున్న తిరుపతి వెళ్లే రైలు.
ఇటీవల గన్నవరం నుంచి ముంబయి నగరానికి ఫ్లైట్ వేయించిన ఎంపీ బాలశౌరి; నేడు మచిలీపట్నం - తిరుపతి, ఈనెల 11 నుంచి మచిలీపట్నం - విశాఖపట్నంకి రైలు సర్వీసులను పునరుద్దరించి ప్రజల మన్నలను అందుకుంటున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!