కువైట్ నుండి భారత్కు వెళ్తుండగా..భారతీయుడు మృతి..!
- August 10, 2024
కువైట్: కువైట్కు చెందిన భారతీయుడు సెలవుపై భారత్కు వెళ్తుండగా విమానంలోనే మృతి చెందాడు. 56 ఏళ్ల థామస్ చాకో (తంపి) ఆగస్టు 8వ తేదీన కువైట్ నుండి కువైట్ ఎయిర్వేస్ విమానంలో కొచ్చిన్కు వెళ్లాడు. అక్కడ ఛాతీ నొప్పి రావడంతో.. దుబాయ్కి మళ్లించి అతనికి అత్యవసర వైద్య సేవ అందించారు. అయితే అతనుఅప్పటికే ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు తెలిపారు. థామస్ చాకో అల్ ఎస్సా మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన అదే విమానంలో కువైట్ వచ్చేందుకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









