కువైట్‌ నుండి భారత్‌కు వెళ్తుండగా..భారతీయుడు మృతి..!

- August 10, 2024 , by Maagulf
కువైట్‌ నుండి భారత్‌కు వెళ్తుండగా..భారతీయుడు మృతి..!

కువైట్: కువైట్‌కు చెందిన భారతీయుడు సెలవుపై భారత్‌కు వెళ్తుండగా విమానంలోనే మృతి చెందాడు. 56 ఏళ్ల థామస్ చాకో (తంపి) ఆగస్టు 8వ తేదీన కువైట్ నుండి కువైట్ ఎయిర్‌వేస్ విమానంలో కొచ్చిన్‌కు వెళ్లాడు. అక్కడ ఛాతీ నొప్పి రావడంతో.. దుబాయ్‌కి మళ్లించి అతనికి అత్యవసర వైద్య సేవ అందించారు. అయితే అతనుఅప్పటికే ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు తెలిపారు. థామస్ చాకో అల్ ఎస్సా మెడికల్ ఎక్విప్‌మెంట్ కంపెనీలో పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన అదే విమానంలో కువైట్ వచ్చేందుకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com