కువైట్ నుండి భారత్కు వెళ్తుండగా..భారతీయుడు మృతి..!
- August 10, 2024
కువైట్: కువైట్కు చెందిన భారతీయుడు సెలవుపై భారత్కు వెళ్తుండగా విమానంలోనే మృతి చెందాడు. 56 ఏళ్ల థామస్ చాకో (తంపి) ఆగస్టు 8వ తేదీన కువైట్ నుండి కువైట్ ఎయిర్వేస్ విమానంలో కొచ్చిన్కు వెళ్లాడు. అక్కడ ఛాతీ నొప్పి రావడంతో.. దుబాయ్కి మళ్లించి అతనికి అత్యవసర వైద్య సేవ అందించారు. అయితే అతనుఅప్పటికే ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు తెలిపారు. థామస్ చాకో అల్ ఎస్సా మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన అదే విమానంలో కువైట్ వచ్చేందుకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







