TTD ప్రాణదాన ట్రస్ట్కు రూ.21కోట్ల భారీ విరాళం..
- August 11, 2024
తిరుమల: తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూప్కు చెందిన రాజిందర్ గుప్తా ఆదివారం (ఆగస్టు 11) ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.21 కోట్లను టీటీడీకి విరాళంగా అందించారు.ఈ మేరకు దాత రాజిందర్ గుప్తా టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సి.వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!