సెప్టెంబర్ నుండి విద్యా ఉద్యోగులకు ప్రమోషన్లు
- August 12, 2024
మనామా: విద్య మంత్రిత్వశాఖకు చెందిన 5వేల మంది ఉద్యోగులు సెప్టెంబర్ నుండి ప్రమోషన్లను పొందనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ మహమ్మద్ జుమా ప్రకటించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ ఎకానమీ మరియు సివిల్ సర్వీస్ బ్యూరో (CSB) సహకారంతో ఈ ప్రక్రియ విజయవంతం అవుతుందన్నారు. డిసెంబరు నెలాఖరులోగా సర్దుబాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పదోన్నతులను మరింత పెంచుతామని డాక్టర్ జుమా తెలిపారు. విద్యా రంగం, సహాయక సిబ్బంది గత విద్యా సంవత్సరంలో అసాధారణంగా పనిచేసినందుకు, రాబోయే సంవత్సరానికి వారి కొనసాగుతున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సేవలను అందించడానికి, విద్యా సంవత్సరాన్ని సజావుగా ప్రారంభించేలా మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









