సెప్టెంబర్ నుండి విద్యా ఉద్యోగులకు ప్రమోషన్లు
- August 12, 2024
మనామా: విద్య మంత్రిత్వశాఖకు చెందిన 5వేల మంది ఉద్యోగులు సెప్టెంబర్ నుండి ప్రమోషన్లను పొందనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ మహమ్మద్ జుమా ప్రకటించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ ఎకానమీ మరియు సివిల్ సర్వీస్ బ్యూరో (CSB) సహకారంతో ఈ ప్రక్రియ విజయవంతం అవుతుందన్నారు. డిసెంబరు నెలాఖరులోగా సర్దుబాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పదోన్నతులను మరింత పెంచుతామని డాక్టర్ జుమా తెలిపారు. విద్యా రంగం, సహాయక సిబ్బంది గత విద్యా సంవత్సరంలో అసాధారణంగా పనిచేసినందుకు, రాబోయే సంవత్సరానికి వారి కొనసాగుతున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సేవలను అందించడానికి, విద్యా సంవత్సరాన్ని సజావుగా ప్రారంభించేలా మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







