కువైట్ లో ముగిసిన వీసా బదిలీ.. 30వేల మందికి ప్రయోజనం..!!
- September 13, 2024
కువైట్: కువైట్ లో కార్మికులు వీసా రెసిడెన్సీ బదిలీ పథకం ముగిసిందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) ప్రకటించింది. డొమెస్టిక్ వర్కర్స్ రెసిడెన్సీని ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియ సెప్టెంబర్ 12వ తేదీతో ముగిసినట్టు తెలిపింది. PAM 2024 మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. (6) ప్రకారం.. గృహ కార్మికులు ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియను జూలై 14న ప్రారంభించింది. దాదాపు 30వేల మందికి పైగా గృహ కార్మికులు ప్రైవేట్ రంగానికి బదిలీ అవ్వడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









