ఇండోనేషియా యాత్రికుడిని రక్షించిన సౌదీ రెడ్ క్రెసెంట్..!
- September 15, 2024
మక్కా: అల్-మసా పవిత్ర ప్రాంగణంలో గుండెపోటుకు గురైన ఇండోనేషియా యాత్రికుల ప్రాణాలను సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ (SRCA) రక్షించింది. గ్రాండ్ మసీదులోని ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (AEDలు) కీలక పాత్రను పోషించాయి. SRCA అత్యవసర బృందాలు నాలుగు నిమిషాల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని యాభై ఏళ్ల యాత్రికుడిని రక్షించాయి.AEDని నిర్వహించి, అనంతరం అత్యవసర వైద్యం కోసం అజ్యాద్ ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు…
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్







