ఇండోనేషియా యాత్రికుడిని రక్షించిన సౌదీ రెడ్ క్రెసెంట్..!
- September 15, 2024
మక్కా: అల్-మసా పవిత్ర ప్రాంగణంలో గుండెపోటుకు గురైన ఇండోనేషియా యాత్రికుల ప్రాణాలను సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ (SRCA) రక్షించింది. గ్రాండ్ మసీదులోని ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (AEDలు) కీలక పాత్రను పోషించాయి. SRCA అత్యవసర బృందాలు నాలుగు నిమిషాల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని యాభై ఏళ్ల యాత్రికుడిని రక్షించాయి.AEDని నిర్వహించి, అనంతరం అత్యవసర వైద్యం కోసం అజ్యాద్ ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









