ఇండోనేషియా యాత్రికుడిని రక్షించిన సౌదీ రెడ్ క్రెసెంట్..!
- September 15, 2024
మక్కా: అల్-మసా పవిత్ర ప్రాంగణంలో గుండెపోటుకు గురైన ఇండోనేషియా యాత్రికుల ప్రాణాలను సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ (SRCA) రక్షించింది. గ్రాండ్ మసీదులోని ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (AEDలు) కీలక పాత్రను పోషించాయి. SRCA అత్యవసర బృందాలు నాలుగు నిమిషాల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని యాభై ఏళ్ల యాత్రికుడిని రక్షించాయి.AEDని నిర్వహించి, అనంతరం అత్యవసర వైద్యం కోసం అజ్యాద్ ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









