ఇండోనేషియా యాత్రికుడిని రక్షించిన సౌదీ రెడ్ క్రెసెంట్..!
- September 15, 2024
మక్కా: అల్-మసా పవిత్ర ప్రాంగణంలో గుండెపోటుకు గురైన ఇండోనేషియా యాత్రికుల ప్రాణాలను సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ (SRCA) రక్షించింది. గ్రాండ్ మసీదులోని ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (AEDలు) కీలక పాత్రను పోషించాయి. SRCA అత్యవసర బృందాలు నాలుగు నిమిషాల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని యాభై ఏళ్ల యాత్రికుడిని రక్షించాయి.AEDని నిర్వహించి, అనంతరం అత్యవసర వైద్యం కోసం అజ్యాద్ ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







