రస్ అల్ ఖైమాలో 39 వాహనాలు సీజ్
- September 17, 2024
యూఏఈ: మినా అల్ అరబ్ ప్రాంతంలో అనుమతి లేని ఊరేగింపులో పాల్గొన్న 39 వాహనాలను రస్ అల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ ప్రకటించింది. షోబోటింగ్ వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించినందుకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అర్థరాత్రి 11:30 గంటలకు సమాచారం అందగానే అధికార యంత్రాంగం రంగంలోకి దిగిందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రమాదకర డ్రైవింగ్ ప్రవర్తనను నివారించడంతోపాటు నిబంధనలు పాటించాలని డ్రైవర్లను కోరారు.
తాజా వార్తలు
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!
- MMA ఛాంపియన్షిప్.. సిల్వర్ మెడల్ సాధించిన ఇషాక్..!!
- ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!
- వెదర్ అలెర్ట్..ముసందమ్లో భారీ వర్షాలు..!!
- స్కామ్ అలెర్ట్: గ్యారంటీడ్ రిటర్న్స్ పై నిపుణులు వార్నింగ్..!!
- తొలి మిడ్ ఈస్ట్ సిటీగా చరిత్ర సృష్టించిన రియాద్..!!
- ఆధార్ కొత్త నియమాలు తెలుసా
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్







