రస్ అల్ ఖైమాలో 39 వాహనాలు సీజ్
- September 17, 2024
యూఏఈ: మినా అల్ అరబ్ ప్రాంతంలో అనుమతి లేని ఊరేగింపులో పాల్గొన్న 39 వాహనాలను రస్ అల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ ప్రకటించింది. షోబోటింగ్ వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించినందుకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అర్థరాత్రి 11:30 గంటలకు సమాచారం అందగానే అధికార యంత్రాంగం రంగంలోకి దిగిందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రమాదకర డ్రైవింగ్ ప్రవర్తనను నివారించడంతోపాటు నిబంధనలు పాటించాలని డ్రైవర్లను కోరారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









