రస్ అల్ ఖైమాలో 39 వాహనాలు సీజ్
- September 17, 2024
యూఏఈ: మినా అల్ అరబ్ ప్రాంతంలో అనుమతి లేని ఊరేగింపులో పాల్గొన్న 39 వాహనాలను రస్ అల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ ప్రకటించింది. షోబోటింగ్ వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించినందుకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అర్థరాత్రి 11:30 గంటలకు సమాచారం అందగానే అధికార యంత్రాంగం రంగంలోకి దిగిందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రమాదకర డ్రైవింగ్ ప్రవర్తనను నివారించడంతోపాటు నిబంధనలు పాటించాలని డ్రైవర్లను కోరారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







