గడువు తీరిన ఆహార పదార్థాలపై నిఘా

- June 19, 2016 , by Maagulf
గడువు తీరిన ఆహార పదార్థాలపై నిఘా

మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌, తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇండస్ట్రియల్‌ ఏరియాలోని 27 ఫుడ్‌ స్టఫ్‌ స్టోర్‌ హౌస్‌లపై ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో 5 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. ఆహార పదార్థాలకు సంబంధించిన ప్యాకెట్లపై సరైన సమాచారం లేకపోవడం, అలాగే గడువు తీరిన ఆహార పదార్థాల్ని అమ్మకాలకు సిద్ధం చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు. నిబంధనల అతిక్రమణకు 3,000 ఖతారీ రియాల్స్‌ నుంచి 1 మిలియన్‌ ఖతారీ రియాల్స్‌ వరకు జరీమానా పడే అవకాశం ఉందని అధికారిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com