గడువు తీరిన ఆహార పదార్థాలపై నిఘా
- June 19, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని 27 ఫుడ్ స్టఫ్ స్టోర్ హౌస్లపై ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో 5 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. ఆహార పదార్థాలకు సంబంధించిన ప్యాకెట్లపై సరైన సమాచారం లేకపోవడం, అలాగే గడువు తీరిన ఆహార పదార్థాల్ని అమ్మకాలకు సిద్ధం చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు. నిబంధనల అతిక్రమణకు 3,000 ఖతారీ రియాల్స్ నుంచి 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు జరీమానా పడే అవకాశం ఉందని అధికారిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









