గడువు తీరిన ఆహార పదార్థాలపై నిఘా
- June 19, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని 27 ఫుడ్ స్టఫ్ స్టోర్ హౌస్లపై ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో 5 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. ఆహార పదార్థాలకు సంబంధించిన ప్యాకెట్లపై సరైన సమాచారం లేకపోవడం, అలాగే గడువు తీరిన ఆహార పదార్థాల్ని అమ్మకాలకు సిద్ధం చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు. నిబంధనల అతిక్రమణకు 3,000 ఖతారీ రియాల్స్ నుంచి 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు జరీమానా పడే అవకాశం ఉందని అధికారిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







