అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమానీ స్టూడెంట్..!!
- September 18, 2024
మస్కట్: సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ (SQU) విద్యార్థిని మరియా మహ్మద్ అల్ రహ్బీ.. 2024 విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రపంచ ఫోటోగ్రఫీ కప్లో వ్యక్తిగత స్థాయిలో రెండవ స్థానాన్ని గెలుచుకుంది. మరియా అల్ రహ్బీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ మేజర్ మరియు డీన్షిప్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్లో ఫోటోగ్రఫీ చదువుతున్నారు. ఈ పోటీని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ ఆర్ట్ (FIAP) నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 88 విశ్వవిద్యాలయాలు ఇందులో పాల్గొన్నాయి. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ సందర్భంగా అక్టోబర్ 2024 లో చైనాలో జరిగే వేడుకలో ఈ అవార్డును అందజేయనున్నారు.
తాజా వార్తలు
- సాహితీ లోకం ఆత్మీయురాలు సుధ ను కోల్పోయింది: నటుడు రాజేంద్ర ప్రసాద్
- నిజాం దర్బారుకు ప్రతీకగా హైదరాబాద్ హౌస్
- BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- 4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- ఖతార్ వర్క్ఫోర్స్ కోసం ఖతార్, ILO ఒప్పందం..!!
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన







