లైసెన్స్ లేకుండా పోస్టల్ సేవలు.. పలు సర్వీస్ ప్రొవైడర్లపై దాడులు..!!
- September 23, 2024
మస్కట్: అవసరమైన లైసెన్స్లు లేకుండా పోస్టల్, సంబంధిత సేవలను అందిస్తున్నందుకు ధోఫర్ గవర్నరేట్లోని పలు కంపెనీలపై దాడులు జరిగినట్లు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) ప్రకటించింది."ధోఫర్ గవర్నరేట్లో సరైన అనుమతి లేకుండా పోస్టల్ సంబంధిత సేవలను అందించడం ద్వారా పోస్టల్ సేవల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన అనేక కంపెనీలపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ దాడులు చేసింది. పలువురిని అరెస్ట్ చేసింది." అని TRA ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న కంపెనీలపై చట్టపరమైన పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్