మహారాష్ట్రలో బస్సు ప్రమాదం..నలుగురు మృతి, 30 మందికి గాయాలు
- September 23, 2024
మహారాష్ట్ర: మహారాష్ట్రలో పరత్వాడీ ధాని మార్గంలోని సెమడోహ్ సమీపంలో సోమవారం ఉదయం మెల్ఘాట్లో మలుపులు తిరుగుతున్న రహదారిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక ప్రైవేట్ బస్సు సమీపంలోని వంతెన కింద పడిపోవడంతో ప్రమాదం జరిగింది. కలెక్టర్ సౌరభ్ కతియార్ సమాచారం మేరకు ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడగా నలుగురు మరణించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులను సమీపంలోని సెమడోహ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







