యూఏఈ వీసా క్షమాభిక్ష..ఎగ్జిట్ పాస్ చెల్లుబాటు గడువు పొడిగింపు..!!
- September 24, 2024
యూఏఈ: వీసా క్షమాపణ పొందిన ఓవర్స్టేయర్లు ఇప్పుడు దేశం విడిచి వెళ్లడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. ఈ మేరకు యూఏఈ అధికారులు ప్రకటించారు. గతంలో క్షమాభిక్ష కోరేవారికి ఇచ్చిన ఎగ్జిట్ పాస్ గడువు 14 రోజులు మాత్రమే. ఇప్పుడు ఈ గ్రేస్ పీరియడ్ పథకం ముగిసే వరకు పొడిగించారు. యూఏఈ ప్రభుత్వం ఓవర్స్టేయర్లకు వారి నిష్క్రమణ టైమ్లైన్లో మరింత సౌలభ్యాన్ని అందించాలని నిర్ణయించిందని క్లయింట్ హ్యాపీనెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ సలేం బిన్ అలీ తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్