అరబ్ లీగ్ సమావేశం..గాజా, లెబనాన్ దాడులపై సౌదీ ఆందోళన..!!
- September 25, 2024
న్యూయార్క్: న్యూయార్క్లో అరబ్ లీగ్ కౌన్సిల్ సంప్రదింపుల మంత్రుల స్థాయి సమావేశంలో గాజా, లెబనాన్ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ గాజా స్ట్రిప్లోని భద్రత, మానవతా పరిస్థితులు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల గురించి చర్చించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా ఈ కీలక సమావేశం జరిగింది. ఈ ప్రాంతంలో సైనిక తీవ్రతను అరికట్టేందుకు మరిన్ని ప్రయత్నాలు చేసేందుకు ఉమ్మడి అరబ్ సమన్వయం అవసరమని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఆయా దేశాలకు చెందని ముఖ్యనేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!