ఖతార్ అవుట్ డోర్ సమ్మర్ వర్క్ బ్యాన్.. 350కి పైగా ఉల్లంఘనలు నమోదు..!!
- September 25, 2024
దోహా: వేసవిలో సమ్మర్ వర్క్ నిషేధాన్ని ఉల్లంఘించిన కేసులు 350కి పైగా నమోదయినట్లు కార్మిక మంత్రిత్వ శాఖలోని ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. జూన్ 1 నుంచి సెప్టెంబరు 15 వరకు బహిరంగ వేసవి పని వేళలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు చేపట్టిన తనిఖీలలో 68 ఉల్లంఘనలు నమోదయ్యాయని కార్మిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పగటిపూట బహిరంగ ప్రదేశాల్లో పని చేయడాన్ని నిషేధిస్తుంది. వేసవిలో వేడి సంబంధిత ప్రమాదాల నుండి కార్మికులను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలకు సంబంధించి 2021 మంత్రివర్గ తీర్మానం నం. 17 ప్రకారం అవుట్ డోర్ సమ్మర్ బ్యాన్ ను అమలు చేస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









