ఖతార్ అవుట్ డోర్ సమ్మర్ వర్క్ బ్యాన్.. 350కి పైగా ఉల్లంఘనలు నమోదు..!!
- September 25, 2024
దోహా: వేసవిలో సమ్మర్ వర్క్ నిషేధాన్ని ఉల్లంఘించిన కేసులు 350కి పైగా నమోదయినట్లు కార్మిక మంత్రిత్వ శాఖలోని ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. జూన్ 1 నుంచి సెప్టెంబరు 15 వరకు బహిరంగ వేసవి పని వేళలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు చేపట్టిన తనిఖీలలో 68 ఉల్లంఘనలు నమోదయ్యాయని కార్మిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పగటిపూట బహిరంగ ప్రదేశాల్లో పని చేయడాన్ని నిషేధిస్తుంది. వేసవిలో వేడి సంబంధిత ప్రమాదాల నుండి కార్మికులను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలకు సంబంధించి 2021 మంత్రివర్గ తీర్మానం నం. 17 ప్రకారం అవుట్ డోర్ సమ్మర్ బ్యాన్ ను అమలు చేస్తుంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







