ఖతార్ అవుట్ డోర్ సమ్మర్ వర్క్ బ్యాన్.. 350కి పైగా ఉల్లంఘనలు నమోదు..!!
- September 25, 2024
దోహా: వేసవిలో సమ్మర్ వర్క్ నిషేధాన్ని ఉల్లంఘించిన కేసులు 350కి పైగా నమోదయినట్లు కార్మిక మంత్రిత్వ శాఖలోని ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. జూన్ 1 నుంచి సెప్టెంబరు 15 వరకు బహిరంగ వేసవి పని వేళలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు చేపట్టిన తనిఖీలలో 68 ఉల్లంఘనలు నమోదయ్యాయని కార్మిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పగటిపూట బహిరంగ ప్రదేశాల్లో పని చేయడాన్ని నిషేధిస్తుంది. వేసవిలో వేడి సంబంధిత ప్రమాదాల నుండి కార్మికులను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలకు సంబంధించి 2021 మంత్రివర్గ తీర్మానం నం. 17 ప్రకారం అవుట్ డోర్ సమ్మర్ బ్యాన్ ను అమలు చేస్తుంది.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









