ధోఫర్లో సునామీ వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం..!!
- September 27, 2024
మస్కట్:ధోఫర్ గవర్నరేట్లో వాతావరణ పరిస్థితులు, సునామీ ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కమిటీ జాతీయ ప్రచారాన్ని నిర్వహించనుంది. వచ్చే ఆదివారం నుంచి అక్టోబర్ 7 వరకు ప్రచారం జరగనుంది. సెమినార్లు, ఎగ్జిబిషన్ మరియు ఇతర ఈవెంట్ల ద్వారా ఈ ప్రచారం సాగనుంది. సమాచార మంత్రిత్వ శాఖ, సివిల్ ఏవియేషన్ అథారిటీ, సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ, దోఫర్ గవర్నర్ కార్యాలయం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, యూత్ సెంటర్ భాగస్వామ్యంతో ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!