ఉత్తర అల్ బతినాలో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- September 29, 2024
మస్కట్: నార్త్ అల్ బతినా పోలీస్ కమాండ్ నేరం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. వారిలో ఒకరు పదునైన పరికరంతో సహమ్ విలాయత్లోని ఒక పొలంలో కొన్ని ఒంటెలను పొడిచి వాటి మరణానికి కారణం అయ్యాడు. ఒంటె యజమానితో వ్యక్తిగత వివాదాల కారణంగా ఇంతటి దారుణానికి పాల్పడినట్టు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్టు పేర్కొన్నారు.
మరో ఘటనలో దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. “వాణిజ్య దుకాణాల్లోని కార్మికుల బృందాన్ని మోసం చేసినందుకు ఇద్దరు ఆసియా జాతీయులను నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారు అధిక లాభాలను అందజేస్తామని బాధితులను నమ్మించి మోసం చేశారు." అని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







