ఉత్తర అల్ బతినాలో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- September 29, 2024
మస్కట్: నార్త్ అల్ బతినా పోలీస్ కమాండ్ నేరం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. వారిలో ఒకరు పదునైన పరికరంతో సహమ్ విలాయత్లోని ఒక పొలంలో కొన్ని ఒంటెలను పొడిచి వాటి మరణానికి కారణం అయ్యాడు. ఒంటె యజమానితో వ్యక్తిగత వివాదాల కారణంగా ఇంతటి దారుణానికి పాల్పడినట్టు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్టు పేర్కొన్నారు.
మరో ఘటనలో దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. “వాణిజ్య దుకాణాల్లోని కార్మికుల బృందాన్ని మోసం చేసినందుకు ఇద్దరు ఆసియా జాతీయులను నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారు అధిక లాభాలను అందజేస్తామని బాధితులను నమ్మించి మోసం చేశారు." అని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









