బహ్రెయిన్ లో టూరిస్ట్ రెస్టారెంట్ల మూసివేత పై కొత్త నిబంధనలు..!!
- September 30, 2024
మనామా: కొత్త నిబంధనల ప్రకారం బహ్రెయిన్ టూరిజం రెస్టారెంట్లు 3:00 AM లోపు మూసివేయాల్సి ఉంటుంది. ప్రమాణాలు, భద్రతను మెరుగుపరచడానికి కఠినమైన లైసెన్సింగ్ నియమాలను అమలు చేస్తునట్టు అధికారులు తెలిపారు. హోటళ్లు, ఇండిపెండెంట్ టూరిస్ట్ రెస్టారెంట్లలో ఆహార పానీయాల సేవలు నిర్ణీత సమయంలోపు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ అల్ సైరాఫీ సూచించారు.
కొత్త నిబంధనల ప్రకారం.. పర్యాటక సౌకర్యాలు నిర్ణీత సమయానికి అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలి. ఒకటి నుండి ఆరు కేటగిరీలకు ఉదయం 2:30 నుండి ఉదయం 12:00 గంటల వరకు, ఏడు కేటగిరీలకు ఉదయం 2:30 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ప్రత్యక్ష ప్రదర్శనలను నిలిపివేయాలి. అలాగే, స్వతంత్ర పర్యాటక రెస్టారెంట్లు తమ కార్యకలాపాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) నుండి లైసెన్స్ పొందాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!