యూఏఈలో ఫిబ్రవరి 28న విద్యాదినోత్సం.. ప్రకటించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- September 30, 2024
యూఏఈ: ఫిబ్రవరి 28ని విద్య కోసం ఎమిరాటీ దినోత్సవంగా జరుపుకుంటామని ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ X లో ఒక పోస్ట్లో ప్రకటించారు. 1982లో ఈ రోజున, యూఏఈ వ్యవస్థాపక పితామహుడు దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్.. యూఏఈ విశ్వవిద్యాలయం మొదటి బ్యాచ్ ఉపాధ్యాయుల గ్రాడ్యుయేషన్కు హాజరయ్యారు. యూఏఈ అభివృద్ధి ప్రయాణంలో ఆరోజును "చారిత్రాత్మక అడుగు" అని ప్రెసిడెంట్ రాసుకొచ్చారు. ఈ రోజు విద్యా రంగంలో పనిచేస్తున్న వారందరినీ గౌరవిస్తుందని, యూఏఈ పురోగతిలో వారి ముఖ్యమైన పాత్రను గుర్తిస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









