యూఏఈలో ఫిబ్రవరి 28న విద్యాదినోత్సం.. ప్రకటించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- September 30, 2024
యూఏఈ: ఫిబ్రవరి 28ని విద్య కోసం ఎమిరాటీ దినోత్సవంగా జరుపుకుంటామని ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ X లో ఒక పోస్ట్లో ప్రకటించారు. 1982లో ఈ రోజున, యూఏఈ వ్యవస్థాపక పితామహుడు దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్.. యూఏఈ విశ్వవిద్యాలయం మొదటి బ్యాచ్ ఉపాధ్యాయుల గ్రాడ్యుయేషన్కు హాజరయ్యారు. యూఏఈ అభివృద్ధి ప్రయాణంలో ఆరోజును "చారిత్రాత్మక అడుగు" అని ప్రెసిడెంట్ రాసుకొచ్చారు. ఈ రోజు విద్యా రంగంలో పనిచేస్తున్న వారందరినీ గౌరవిస్తుందని, యూఏఈ పురోగతిలో వారి ముఖ్యమైన పాత్రను గుర్తిస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..