భారతీయుడికి మరణశిక్ష విధించిన కువైట్ ప్రభుత్వం
- June 21, 2016
ఓ హత్య కేసులో చిక్కుకున్న భారతీయ వలసదారుడికి కువైట్ కోర్టు మరణశిక్ష విధించింది. అంతేకాక బాధితుడి కుటుంబానికి 5001 కువైటీ దినార్లు(కేడీ) పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం.. 3 వేల కేడీల రుణం విషయంలో ఓ ఆఫ్గాన్, భారత వలసదారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. అది కాస్త ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భారతీయుడు ఆఫ్గాన్ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం పరారైన అతడిని స్పాన్సర్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాక బాధితుడి వారసులకు 5001 కేడీలు ఇవ్వాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







