ఒక నెలలో 23,435 మందికి నోటీసులు.. సౌదీ పాస్పోర్ట్ డైరెక్టరేట్ దూకుడు..!!
- October 08, 2024
రియాద్: రబీ అల్-అవ్వల్ 1446 నెలలో రెసిడెన్సీ, లేబర్,సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు పౌరులు, ప్రవాసులపై చర్యలు తీసుకోవడానికి వీలుగా 23,435 నోటీసులు జారీ చేసినట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పించవద్దని నివాసితులందరికీ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. అలాంటి వారికి పని, నివాసం, రవాణా కోసం ఏ విధమైన సహాయాన్ని అందించవద్దని ప్రజలను కోరింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో 911 లేదా కింగ్డమ్లోని ఇతర ప్రాంతాలలో 999కి కాల్ చేయడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను అందించాలని డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







