ఒక నెలలో 23,435 మందికి నోటీసులు.. సౌదీ పాస్పోర్ట్ డైరెక్టరేట్ దూకుడు..!!
- October 08, 2024
రియాద్: రబీ అల్-అవ్వల్ 1446 నెలలో రెసిడెన్సీ, లేబర్,సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు పౌరులు, ప్రవాసులపై చర్యలు తీసుకోవడానికి వీలుగా 23,435 నోటీసులు జారీ చేసినట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పించవద్దని నివాసితులందరికీ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. అలాంటి వారికి పని, నివాసం, రవాణా కోసం ఏ విధమైన సహాయాన్ని అందించవద్దని ప్రజలను కోరింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో 911 లేదా కింగ్డమ్లోని ఇతర ప్రాంతాలలో 999కి కాల్ చేయడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను అందించాలని డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!









