ఒక నెలలో 23,435 మందికి నోటీసులు.. సౌదీ పాస్పోర్ట్ డైరెక్టరేట్ దూకుడు..!!
- October 08, 2024
రియాద్: రబీ అల్-అవ్వల్ 1446 నెలలో రెసిడెన్సీ, లేబర్,సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు పౌరులు, ప్రవాసులపై చర్యలు తీసుకోవడానికి వీలుగా 23,435 నోటీసులు జారీ చేసినట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పించవద్దని నివాసితులందరికీ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. అలాంటి వారికి పని, నివాసం, రవాణా కోసం ఏ విధమైన సహాయాన్ని అందించవద్దని ప్రజలను కోరింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో 911 లేదా కింగ్డమ్లోని ఇతర ప్రాంతాలలో 999కి కాల్ చేయడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను అందించాలని డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







