ఆయా దేశాల నుంచి వెంటనే తిరిగి వచ్చేయండి..ఒమన్ పిలుపు..!!
- October 08, 2024
మస్కట్: సైనికంగా ఉద్రిక్త దేశాల నుండి 'వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని' ఒమన్ పౌరులను కోరుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో భద్రతా పరిస్థితి ప్రస్తుతం చాలా అస్థిరంగా ఉందని, ఇజ్రాయెల్ దాడుల తీవ్రత మరింత పెరగవచ్చని తెలిపింది. ఏదైనా సమాచారం కోసం సంబంధిత దేశాల్లోని ఒమానీ రాయబార కార్యాలయాలను సంప్రదించాలని తెలిపింది. పౌరులు రాయబార కార్యాలయాలను సంప్రదించడానికి.. తాజా సమాచారాన్ని పొందడానికి మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ను చూడాలని లేదా మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి