చెస్ లో బెస్ట్ ఉమెన్ ప్లేయర్గా నిలిచిన ద్రోణవల్లి హారిక
- June 21, 2016
భారత చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. కజకిస్తాన్లో జరిగిన యూరేసియన్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ లో ద్రోణవల్లి హారిక బెస్ట్ ఉమెన్ ప్లేయర్గా నిలిచారు. చెస్ టోర్నమెంట్లో హారిక 60ఈఎల్వో పాయింట్లు సాధించి 2500 యూఎస్డాలర్లు (రూ.లక్షా 69వేలు) నగదు బహుమతిని పొంది టాప్ 10 ర్యాంకింగ్ను కైవసం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో హారిక మాట్లాడుతూ 'వెంటవెంటనే రెండు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. ఇది నాకు గొప్ప అవకాశం. ఎంతో మంది క్రీడాకారులతో పోటీ పడి ఈ టోర్నమెంట్లో గెలుపొందడం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింద'న్నారు.హారిక ఇటీవలే హంగేరీలో జరిగిన జలకరోస్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







