బుర్జ్ ఖలీఫా న్యూఇయర్ వేడుకలు..150శాతం పెరిగిన టిక్కెట్ల ధరలు..!!
- October 15, 2024
దుబాయ్: బుర్జ్ ఖలీఫాలో న్యూఇయర్ వేడుకలు చూసేందుకు టిక్కెట్ల ధరలను ప్రకటించారు. పెద్దలకు Dh580, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు Dh370గా నిర్ణయించారు. టిక్కెట్లు అక్టోబర్ 24 నుండి అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ ధరలో ఫుడ్, డ్రింక్స్ వోచర్ ఉంటుంది. నిర్వాహకులు గత సంవత్సరం మొదటిసారిగా బుర్జ్ ఖలీఫా వద్ద న్యూఇయర్ వేడుకల ఎంట్రీకి టిక్కెట్లను ప్రవేశపెట్టారు. పెద్దలకు 300 దిర్హామ్లు, పిల్లలకు 150 దిర్హామ్లు వసూలు చేశారు. అయితే, డౌన్టౌన్ దుబాయ్లోని ఇతర ప్రాంతాలలో ఉచితంగా న్యూఇయర్ వేడుకలను వీక్షించవచ్చని ఎమ్మార్ ప్రకటించింది. డిసెంబర్ 31 మధ్యాహ్నం 3.30 గంటల నుండి వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







