బుర్జ్ ఖలీఫా న్యూఇయర్ వేడుకలు..150శాతం పెరిగిన టిక్కెట్ల ధరలు..!!
- October 15, 2024
దుబాయ్: బుర్జ్ ఖలీఫాలో న్యూఇయర్ వేడుకలు చూసేందుకు టిక్కెట్ల ధరలను ప్రకటించారు. పెద్దలకు Dh580, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు Dh370గా నిర్ణయించారు. టిక్కెట్లు అక్టోబర్ 24 నుండి అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ ధరలో ఫుడ్, డ్రింక్స్ వోచర్ ఉంటుంది. నిర్వాహకులు గత సంవత్సరం మొదటిసారిగా బుర్జ్ ఖలీఫా వద్ద న్యూఇయర్ వేడుకల ఎంట్రీకి టిక్కెట్లను ప్రవేశపెట్టారు. పెద్దలకు 300 దిర్హామ్లు, పిల్లలకు 150 దిర్హామ్లు వసూలు చేశారు. అయితే, డౌన్టౌన్ దుబాయ్లోని ఇతర ప్రాంతాలలో ఉచితంగా న్యూఇయర్ వేడుకలను వీక్షించవచ్చని ఎమ్మార్ ప్రకటించింది. డిసెంబర్ 31 మధ్యాహ్నం 3.30 గంటల నుండి వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







