మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు బాంబు బెదిరింపు
- October 15, 2024
న్యూ ఢిల్లీ: న్యూ ఢిల్లీ నుంచి అమెరికాలోని చికాగోకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఆ విమానాన్ని కెనడాకు దారి మళ్లించారు. గ్రాండ్ కంట్రోల్ నుంచి బాంబు సమాచారం అందడంతో ఫైలెట్ సమీప దేశం కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. అక్కడ విమాన గ్రౌండ్ కంట్రోల్ తో మాట్లాడి అత్యవసరంగా అక్కడి విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ చేశారు.. అనంతరం ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించి బాంబు తనిఖీలు చేపట్టారు. దీని పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి