అక్రమార్జన ఆరోపణలు. ముగ్గురు ఆసియన్ ఉద్యోగులకు ఊరట..!!
- October 16, 2024
మనామా: తమ కంపెనీ గిడ్డంగి నుండి 18,000 బహ్రెయిన్ దినార్ల (సుమారు $47,700 USD) విలువైన వస్తువులను అపహరించినందుకు ముగ్గురు ఆసియా ఉద్యోగులను హైకోర్టు అప్పీల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వేర్హౌస్ స్టాక్లో తేడా ఉందని ఆరోపిస్తూ కంపెనీ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది. కంపెనీ మొదట్లో ఇద్దరు సేల్స్ రిప్రజెంటేటివ్లను ఇంప్లీడ్ చేసింది. తర్వాత వారిని విచారించి అభియోగాలు మోపారు. తమకు ఎలాంటి ప్రమేయం లేదని విచారణలో వారు తెలిపారు. గతంలోనే స్టాక్ లో తేడా ఉందని కమ్యూనికేషన్ రికార్డ్లతో సహా సాక్ష్యాలను బాధితుల తరఫున లాయర్లు కోర్టుకు అందించారు. ముగ్గురు ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటిస్తూ అప్పీల్ కోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









