అక్రమార్జన ఆరోపణలు. ముగ్గురు ఆసియన్ ఉద్యోగులకు ఊరట..!!
- October 16, 2024
మనామా: తమ కంపెనీ గిడ్డంగి నుండి 18,000 బహ్రెయిన్ దినార్ల (సుమారు $47,700 USD) విలువైన వస్తువులను అపహరించినందుకు ముగ్గురు ఆసియా ఉద్యోగులను హైకోర్టు అప్పీల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వేర్హౌస్ స్టాక్లో తేడా ఉందని ఆరోపిస్తూ కంపెనీ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది. కంపెనీ మొదట్లో ఇద్దరు సేల్స్ రిప్రజెంటేటివ్లను ఇంప్లీడ్ చేసింది. తర్వాత వారిని విచారించి అభియోగాలు మోపారు. తమకు ఎలాంటి ప్రమేయం లేదని విచారణలో వారు తెలిపారు. గతంలోనే స్టాక్ లో తేడా ఉందని కమ్యూనికేషన్ రికార్డ్లతో సహా సాక్ష్యాలను బాధితుల తరఫున లాయర్లు కోర్టుకు అందించారు. ముగ్గురు ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటిస్తూ అప్పీల్ కోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించింది.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







