ఒమన్లో కుప్పకూలిన భవనం..ఇద్దరు మృతి
- October 20, 2024
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ లోని విలాయత్ ఆఫ్ సుర్లో పాత భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రవాసులు మరణించారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. సమాచారం అందగానే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ నుండి రెస్క్యూ బృందాలు తెల్లవారుజాము నుండి విలాయత్ ఆఫ్ సూర్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. సంఘటన స్థలం నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఆసియా జాతీయులని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స