ఇండియన్ ఎంబసీలో 9వ 'ఆయుర్వేద దినోత్సవం'..!!
- October 28, 2024
యూఏఈ: కువైట్ భారత రాయబార కార్యాలయంలో 9వ 'ఆయుర్వేద దినోత్సవాన్ని' నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 28(సోమవారం)న ఎంబసీ ఆడిటోరియంలో సాయంత్రం 5:30-6.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
భారత ప్రభుత్వం 2016 నుండి ప్రతి సంవత్సరం ధన్వంతి జయంతి - ధన్తేరస్ రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
కువైట్లో భారత రాయబార కార్యాలయం ఆయుర్వేదానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆయుర్వేదంపై ఆసక్తి ఉన్నవారు https://forms.gle/Qh5fGPBLGfGcaHAu5 లింకులో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









