ఇండియన్ ఎంబసీలో 9వ 'ఆయుర్వేద దినోత్సవం'..!!
- October 28, 2024
యూఏఈ: కువైట్ భారత రాయబార కార్యాలయంలో 9వ 'ఆయుర్వేద దినోత్సవాన్ని' నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 28(సోమవారం)న ఎంబసీ ఆడిటోరియంలో సాయంత్రం 5:30-6.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
భారత ప్రభుత్వం 2016 నుండి ప్రతి సంవత్సరం ధన్వంతి జయంతి - ధన్తేరస్ రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
కువైట్లో భారత రాయబార కార్యాలయం ఆయుర్వేదానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆయుర్వేదంపై ఆసక్తి ఉన్నవారు https://forms.gle/Qh5fGPBLGfGcaHAu5 లింకులో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







