ఇండియన్ ఎంబసీలో 9వ 'ఆయుర్వేద దినోత్సవం'..!!
- October 28, 2024
యూఏఈ: కువైట్ భారత రాయబార కార్యాలయంలో 9వ 'ఆయుర్వేద దినోత్సవాన్ని' నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 28(సోమవారం)న ఎంబసీ ఆడిటోరియంలో సాయంత్రం 5:30-6.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
భారత ప్రభుత్వం 2016 నుండి ప్రతి సంవత్సరం ధన్వంతి జయంతి - ధన్తేరస్ రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
కువైట్లో భారత రాయబార కార్యాలయం ఆయుర్వేదానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆయుర్వేదంపై ఆసక్తి ఉన్నవారు https://forms.gle/Qh5fGPBLGfGcaHAu5 లింకులో ఉచితంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







