చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- October 30, 2024
మనామా: సెహ్లా ప్రాంతంలోని షేక్ సల్మాన్ హైవే వెంబడి అనధికార ప్రదేశాలలో అమ్మకానికి ప్రదర్శనకు పెట్టిన వాహనాలను అక్కడి నుంచి తొలగించాలని క్యాపిటల్ మునిసిపల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొనాలి. ఈ మేరకు మునిసిపాలిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. నోటీసు వ్యవధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించన వారిపై జరిమానాలను విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అమలు చర్య చట్టబద్ధమైన యూజ్డ్ కార్ డీలర్షిప్ల యజమానుల నుండి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టి నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







