చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- October 30, 2024
మనామా: సెహ్లా ప్రాంతంలోని షేక్ సల్మాన్ హైవే వెంబడి అనధికార ప్రదేశాలలో అమ్మకానికి ప్రదర్శనకు పెట్టిన వాహనాలను అక్కడి నుంచి తొలగించాలని క్యాపిటల్ మునిసిపల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొనాలి. ఈ మేరకు మునిసిపాలిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. నోటీసు వ్యవధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించన వారిపై జరిమానాలను విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అమలు చర్య చట్టబద్ధమైన యూజ్డ్ కార్ డీలర్షిప్ల యజమానుల నుండి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టి నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







