చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- October 30, 2024
మనామా: సెహ్లా ప్రాంతంలోని షేక్ సల్మాన్ హైవే వెంబడి అనధికార ప్రదేశాలలో అమ్మకానికి ప్రదర్శనకు పెట్టిన వాహనాలను అక్కడి నుంచి తొలగించాలని క్యాపిటల్ మునిసిపల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొనాలి. ఈ మేరకు మునిసిపాలిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. నోటీసు వ్యవధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించన వారిపై జరిమానాలను విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అమలు చర్య చట్టబద్ధమైన యూజ్డ్ కార్ డీలర్షిప్ల యజమానుల నుండి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టి నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









