చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- October 30, 2024
మనామా: సెహ్లా ప్రాంతంలోని షేక్ సల్మాన్ హైవే వెంబడి అనధికార ప్రదేశాలలో అమ్మకానికి ప్రదర్శనకు పెట్టిన వాహనాలను అక్కడి నుంచి తొలగించాలని క్యాపిటల్ మునిసిపల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొనాలి. ఈ మేరకు మునిసిపాలిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. నోటీసు వ్యవధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించన వారిపై జరిమానాలను విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అమలు చర్య చట్టబద్ధమైన యూజ్డ్ కార్ డీలర్షిప్ల యజమానుల నుండి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టి నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









