డ్రాగన్ డ్యాన్స్, ఫ్యాన్ పెయింటింగ్..అబుదాబిలో 3-రోజులపాటు యూఏఈ-చైనా ఈవెంట్..!!
- November 02, 2024
అబుదాబి: యూఏఈ-చైనాల మధ్య 40 సంవత్సరాల భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ, 'బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ది ఫ్యూచర్: యుఎఇ-చైనా' ఈవెంట్ నవంబర్ 1 నుండి 3 వరకు అబుదాబి కార్నిచ్లో జరుగుతుంది.కాలిగ్రఫీ, ఫ్యాన్ పెయింటింగ్, బాస్కెట్ నేయడం వంటి హ్యాండ్-ఆన్ కార్యకలాపాల ద్వారా రెండు దేశాల నుండి సాంప్రదాయ చేతిపనులను స్వయంగా చూడవచ్చు. తరతరాలుగా వస్తున్న సంగీత, యుద్ధ సంప్రదాయాలను ప్రదర్శిస్తూ అనేక రకాల ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు కానున్నారు. కార్నిచ్ వద్ద ఉన్న ఆర్టిసాన్ స్టాల్స్లో ఎమిరాటీ, చైనీస్ కళాకారుల చేతితో తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో చూడవచ్చు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









