డ్రాగన్ డ్యాన్స్, ఫ్యాన్ పెయింటింగ్..అబుదాబిలో 3-రోజులపాటు యూఏఈ-చైనా ఈవెంట్..!!
- November 02, 2024
అబుదాబి: యూఏఈ-చైనాల మధ్య 40 సంవత్సరాల భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ, 'బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ది ఫ్యూచర్: యుఎఇ-చైనా' ఈవెంట్ నవంబర్ 1 నుండి 3 వరకు అబుదాబి కార్నిచ్లో జరుగుతుంది.కాలిగ్రఫీ, ఫ్యాన్ పెయింటింగ్, బాస్కెట్ నేయడం వంటి హ్యాండ్-ఆన్ కార్యకలాపాల ద్వారా రెండు దేశాల నుండి సాంప్రదాయ చేతిపనులను స్వయంగా చూడవచ్చు. తరతరాలుగా వస్తున్న సంగీత, యుద్ధ సంప్రదాయాలను ప్రదర్శిస్తూ అనేక రకాల ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు కానున్నారు. కార్నిచ్ వద్ద ఉన్న ఆర్టిసాన్ స్టాల్స్లో ఎమిరాటీ, చైనీస్ కళాకారుల చేతితో తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో చూడవచ్చు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









