ఒమన్లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు..మంచుతో నిండిన శరత్ పర్వతాలు..!!
- November 16, 2024
మస్కట్: ఒమన్ పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో శరత్ పర్వతాలు మంచుతో కప్పబడ్డాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెటియోరాలజీ ప్రకారం.. గత 24 గంటల్లో సైక్లో అత్యల్ప ఉష్ణోగ్రత 11.7°Cకి చేరుకుంది. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ఇతర ప్రాంతాలలో మజ్యోనా (16.2°C), తుమ్రైట్ (16.5°C), ముఖ్షిన్ (16.7°C) ఉన్నాయి.మరోవైపు సుర్ విలాయత్లో గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత 35.3°C నమోదైంది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









