రోజూ 2,500 మందికి ఇఫ్తార్ అందిస్తున్న ప్రపంచ మెమన్ సంస్థ
- June 25, 2016
దుబాయ్ : ప్రపంచ మెమన్ సంస్థ ( WMO ) మధ్య ప్రాచ్యం, పెప్సికో భాగస్వామ్యంతో ప్రతిరోజు 2,500 మందికి కార్మికులకు, నివాసితులకు శుక్రవారం ఇఫ్తార్ విందుని అందిస్తుంది. రోజువారీ ఈ రంజాన్ ఆహారాన్ని అందించడం ద్వారా రంజాన్ చివరి నాటికి మొత్తం 60,000 మందికి ఇఫ్తార్ ను అందజేయాలని లక్ష్యంతో అందిస్తోంది.
దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ మరియు అల్ ముహాసునహ్ కార్మిక గృహాల ప్రాంతాలకు దగ్గరలో ఇఫ్తార్ గుడారాలలో ఉన్నవారికి భోజనం అందించినట్లు తెలిపారు ప్రపంచ మెమన్ సంస్థ యొక్క రంజాన్ క్యాంప్ కమిటీ చైర్మన్ , కార్యదర్శి జనరల్ మహ్మూద్ శైఖాని మాట్లాడుతూ తాము చేసే ప్రయత్నాలను గూర్చి వివరించారు. అనేక సంక్షేమ ప్రాజెక్టులు, విద్యా మరియు పునరావాస కార్యక్రమాల్లాని ప్రోత్సహించడానికి కృషి చేస్తుందని అన్నారు. . ఈ రంజాన్ సమయంలో మేము దుబాయ్ లో అవసరాల్లో ఉన్న వారికి 60,000 ఇఫ్తార్ భోజనం పంపిణీ చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఇంకా పలుకుబడి గల బహుళజాతి సంస్థ ప్రపంచ మెమన్ సంస్థ ప్రపంచ మానవతా విలువలని ధృడమైన మద్దతు అందించడం కోసం ఇంకో ఉదాహరణగా పెప్సికో భాగస్వామి కావడం సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. "
తాజా వార్తలు
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!









