కువైట్ లో భద్రత కట్టుదిట్టం..5 రోజుల్లో 568 మంది బహిష్కరణ..!!
- November 25, 2024
కువైట్: కువైట్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధారణ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్.. నవంబర్ 17- 21 మధ్య కాలంలో నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంది. అరెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 396 మందిని శం నుండి బహిష్కరించారు. అందులో 568 మంది ప్రవాసులు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ప్రచారాలను తీవ్రతరం చేయడానికి, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారందరినీ పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







