ప్రవాసులకు, పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- December 02, 2024
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ సోమవారం జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రవాసులు, పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు X లో ఒక సందేశం షేర్ చేశారు.
"యూఏఈ ప్రజలకు, ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా పౌరులు, నివాసితుల పట్ల గర్విస్తున్నాము.మీ సంకల్పానికి ధన్యవాదాలు. మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు. ఈ దేశం కోసం మీరు చేస్తున్న ప్రతిదానికీ ధన్యవాదాలు," అని షేక్ మొహమ్మద్ అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..