ప్రవాసులకు, పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- December 02, 2024
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ సోమవారం జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రవాసులు, పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు X లో ఒక సందేశం షేర్ చేశారు.
"యూఏఈ ప్రజలకు, ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా పౌరులు, నివాసితుల పట్ల గర్విస్తున్నాము.మీ సంకల్పానికి ధన్యవాదాలు. మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు. ఈ దేశం కోసం మీరు చేస్తున్న ప్రతిదానికీ ధన్యవాదాలు," అని షేక్ మొహమ్మద్ అన్నారు.
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







