ప్రవాసులకు, పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- December 02, 2024యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ సోమవారం జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రవాసులు, పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు X లో ఒక సందేశం షేర్ చేశారు.
"యూఏఈ ప్రజలకు, ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా పౌరులు, నివాసితుల పట్ల గర్విస్తున్నాము.మీ సంకల్పానికి ధన్యవాదాలు. మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు. ఈ దేశం కోసం మీరు చేస్తున్న ప్రతిదానికీ ధన్యవాదాలు," అని షేక్ మొహమ్మద్ అన్నారు.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!