ప్రవాసులకు, పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- December 02, 2024
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ సోమవారం జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రవాసులు, పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు X లో ఒక సందేశం షేర్ చేశారు.
"యూఏఈ ప్రజలకు, ఈద్ అల్ ఎతిహాద్ సందర్భంగా పౌరులు, నివాసితుల పట్ల గర్విస్తున్నాము.మీ సంకల్పానికి ధన్యవాదాలు. మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు. ఈ దేశం కోసం మీరు చేస్తున్న ప్రతిదానికీ ధన్యవాదాలు," అని షేక్ మొహమ్మద్ అన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







