పర్యాటక కేంద్రంగా ముత్రాహ్
- July 08, 2015
ఒమాన్ పోలీసు శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ ఆంబులెన్స్, మస్కట్ మునిసిపాలిటీ మరియు హాయా కంపెనీ ప్రతినిధులతో జరిపిన సమావేశంలో పట్టణం యొక్క చారిత్రాత్మక మరియు సాంస్కృతిక విలువలకు ఏ భంగం కలగకుండా, ముత్రాహ్ యొక్క పునర్వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి తీసుకోవలసిన చర్యలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా, ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి రోడ్ల విస్తరణ, రోడ్ల అభివృద్ధి; సేక్యూరిటీ నిఘా, ఆంబులెన్స్ ల ఏర్పాటు, పార్కింగ్ ఏర్పాట్లు వంటి అనేక అంశాలు చర్చకు వచ్చాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







