కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు..!!
- December 08, 2024
కువైట్: కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 7వ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ఐదుగురికి గాయపడ్డారు.ఏడవ రింగ్ రోడ్డులో ఇసుక బ్లాస్టర్, చెత్త ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది.వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్, గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి