కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు..!!
- December 08, 2024
కువైట్: కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 7వ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ఐదుగురికి గాయపడ్డారు.ఏడవ రింగ్ రోడ్డులో ఇసుక బ్లాస్టర్, చెత్త ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది.వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్, గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









