కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు..!!
- December 08, 2024
కువైట్: కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 7వ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ఐదుగురికి గాయపడ్డారు.ఏడవ రింగ్ రోడ్డులో ఇసుక బ్లాస్టర్, చెత్త ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది.వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్, గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి.
తాజా వార్తలు
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి







