అమెరికాలో మరో తెలుగు యువతి దుర్మరణం
- December 15, 2024
అమెరికా: అమెరికాలో మరో తెలుగు యువతి దుర్మరణం చెందింది. గత శుక్రవారం అర్ధరాత్రి 3 గంటలకు సంభవించిన రోడ్డు ప్రమాదంలో సూరే నాగశ్రీ వందన పరిమళ (26) మృతి చెందారు. డేటా సైన్స్ లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళారు. అమెరికా టెన్నసి స్టేట్ లో ఘటన జరిగింది. తండ్రి గణేష్ గాంధీ చౌక్ లో హోటల్ సుగుణ స్వీట్ యజమానిగా ఉన్నారు.వడ్లమూడి లారా విజ్ఞాన్ కళాశాలలో ఈసీఈ చదివారు.2022 ఆగస్టులో అమెరికా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు.ఇండియాకు మృతదేహాన్ని తరలించేందుకు తానా ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లి తండ్రులు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి