కువైట్ లో బాధలు...మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్!

- December 21, 2024 , by Maagulf
కువైట్ లో బాధలు...మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్!

అమరావతి: మాట నిలబెట్టుకున్నారు ఏపీ మంత్రి మంత్రి నారా లోకేష్. నెల్లూరుకు చెందిన షేక్ మున్నీ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొందన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే... తనను ఎలాగైనా ఇండియాకు రప్పించండి అన్న అంటూ మంత్రి లోకేష్ ను "ఎక్స్" లో కోరడం జరిగింది. అయితే.. వారి బాధలు అర్థం చేసుకున్న మంత్రి లోకేష్... వెంటనే స్పందించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి షేక్ మున్నీని ఇండియాలోని వారి కుటుంబ సభ్యుల వద్దకు క్షేమంగా చేర్చారు నారా లోకేష్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com