ప్రధాని మోదీ కమ్యూనిటీ కార్యక్రమానికి సన్నాహాలు పూర్తి..!!
- December 21, 2024
కువైట్: భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కువైట్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా శనివారం భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కువైట్లోని సబా అల్ సేలం ప్రాంతంలోని షేక్ సాద్ అల్ అబ్దుల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రధాని మోదీ 'హలా మోదీ' కమ్యూనిటీ ఈవెంట్కు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 4,000 నుండి 5,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది.
కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్కు తన రెండు రోజుల అధికారిక పర్యటనలో కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా భారతీయ ప్రవాసులతో మాట్లాడతారు.అనంతరం కార్మిక శిబిరాన్ని కూడా సందర్శిస్తారు. 43 సంవత్సరాలలో ఒక భారత ప్రధాని కువైట్ సందర్శించడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







