దుబాయ్ హార్బర్ లో అగ్నిప్రమాదం.తప్పిన ప్రాణనష్టం..!!
- December 30, 2024
దుబాయ్: దుబాయ్ హార్బర్ ప్రాంతంలో బోటులో మంటలు చెలరేగాయి. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇంధన కేంద్రం సమీపంలో ఆదివారం ఉదయం దుబాయ్ హార్బర్ ప్రాంతంలో బోటులో మంటలు చెలరేగాయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఈ ఘటనపై స్పందించింది. తమకు ఉదయం 11:50 గంటలకు సమాచారం అందిందని తెలిపింది. దుబాయ్ హార్బర్ ఫైర్ స్టేషన్ నుండి సివిల్ డిఫెన్స్ సిబ్బంది మూడు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారని తెలిపారు. ఒక గంటలో మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అయితే, ప్రమాదానికి గల కారణాలను సివిల్ డిఫెన్స్ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







