ఏప్రిల్ 22 నుండి అమల్లోకి కొత్త ట్రాఫిక్ చట్టం..!!
- January 24, 2025
కువైట్: కువైట్ లో ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు కఠిన శిక్షలు,పెనాల్టీలను విడించనున్నారు.ఈ మేరకు పెంచే ట్రాఫిక్ చట్టానికి కొత్త సవరణలు ఏప్రిల్ 22 నుండి అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు కొత్త జరిమానాలు అమల్లోకి వచ్చే వరకు మునుపటి జరిమానాలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.ట్రాఫిక్ చట్టంలోని కొన్ని నిబంధనలకు కొత్త సవరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. సవరించిన చట్టంలోని అతి ముఖ్యమైన నిబంధనలను పౌరులకు, నివాసితులకు తెలియజేయడంతోపాటు రహదారి భద్రతను సాధించడానికి ట్రాఫిక్ నియమాలను పాటించడాన్ని మెరుగుపరచడం ఈ ప్రచారం లక్ష్యం. చట్టాలను పాటించడం అనేది జీవితాలు, ఆస్తులను రక్షించడంలో దోహదపడే సమిష్టి బాధ్యత అని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









