రొయ్యల వేటపై ఆరు నెలలపాటు నిషేధం..!!
- January 31, 2025
మనామా: బహ్రెయిన్ ప్రాదేశిక జలాల్లో రొయ్యలు పట్టడం, వ్యాపారం చేయడం, అమ్మడంపై ఆరు నెలల నిషేధం విధించారు. ఈ నిషేధం ఉత్తర్వులు జూలై 31 వరకు అమలులో ఉంటుంది. పర్యావరణం కోసం సుప్రీం కౌన్సిల్ (SCE) సముద్ర సంపద డైరెక్టరేట్ ప్రకటించిన నిషేధం.. బహ్రెయిన్ సముద్ర వనరులను రక్షించడంలో జాతీయ ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష