రొయ్యల వేటపై ఆరు నెలలపాటు నిషేధం..!!
- January 31, 2025
మనామా: బహ్రెయిన్ ప్రాదేశిక జలాల్లో రొయ్యలు పట్టడం, వ్యాపారం చేయడం, అమ్మడంపై ఆరు నెలల నిషేధం విధించారు. ఈ నిషేధం ఉత్తర్వులు జూలై 31 వరకు అమలులో ఉంటుంది. పర్యావరణం కోసం సుప్రీం కౌన్సిల్ (SCE) సముద్ర సంపద డైరెక్టరేట్ ప్రకటించిన నిషేధం.. బహ్రెయిన్ సముద్ర వనరులను రక్షించడంలో జాతీయ ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









