రొయ్యల వేటపై ఆరు నెలలపాటు నిషేధం..!!
- January 31, 2025
మనామా: బహ్రెయిన్ ప్రాదేశిక జలాల్లో రొయ్యలు పట్టడం, వ్యాపారం చేయడం, అమ్మడంపై ఆరు నెలల నిషేధం విధించారు. ఈ నిషేధం ఉత్తర్వులు జూలై 31 వరకు అమలులో ఉంటుంది. పర్యావరణం కోసం సుప్రీం కౌన్సిల్ (SCE) సముద్ర సంపద డైరెక్టరేట్ ప్రకటించిన నిషేధం.. బహ్రెయిన్ సముద్ర వనరులను రక్షించడంలో జాతీయ ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







